Tuesday, January 4, 2011

Rayalseema Factionist Maddelacheruvu Suri killed in Hyderabad .



మద్దెలచెరువు సూరి ఎలియాస్ సూర్యనారాయణ రెడ్డి హతమయ్యాడు .... రాక్షసులు సమహరించ బద్దపుడు దానిని హతం అంటారు .... కానీ దిని అర్ధం సూరి ని చంపినా వాడు దేవుడు అని అర్ధం కాదు ...కానీ వీడు మాత్రం నిస్సందేహంగా రాక్షసుడే . విడి కుటుంబం కు మరో దుర్మార్గుడైన పరిటాల రవి కుటంబానికి మద్య ఉన్న కుటంబ కక్ష్య ల కారణంగా ఎన్నో కుటుంబాలు ఫ్యాక్షన్ హత్య లకు బలి  అయినాయి . ఎంతో మంది పిల్లలు అనాధలు, బార్యలు వితన్తులైనరు.   ఆ పాపం వుట్టిగా పోతుందా ?? సూరి , పరిటాల రవి చేసిన పాపాలు వారిని కాటీ కి చేర్చినాయ్ . నరకాసురుడు హతమైన రోజున ప్రతి సంవత్సరం  దీపావళి జరుపుకుంటాం , అలాగే ఈ దుర్మార్గులు చనిపోయీన  దినం కూడా నిస్సందేహంగా పండుగ చేసుకోవచ్చు  .

తెలంగాణా కే గుండెకాయ లాంటి మన హైదరాబాద్ నగరం చుట్టూ పక్కల ఈ రాయలసీమ ఫ్యాక్షనిస్టులు చేసిన భూకబ్జా లకు హద్దు లేకుంట పోయింది . ప్రబుత్వ భూములను కబ్జా చేయడం , తెలంగాణా పేద రైతులను బెదరించి భూములను లాక్కోవడం వీరి దిన చర్య . మద్దెలచెరువు సూరి , పరిటాల రవీంద్ర , ఓబుల్ రెడ్డి , చలసాని పండు , MLA శివారెడ్డి అంత కూడా హైదరాబాద్ లో హతమైనవారే . వీరంతా తెలంగాణా రైతు బిడ్డలను బెదిరించి వారి భూములను కబ్జా చేసినవారే . తెలంగాణా బిడ్డలా దోచుకున్న సొమ్ములో వాట కుదరక ప్రత్యర్ది చేతి లో హతమైనారు . ఎలాగైతే ఏమి తెలంగాణా బిడ్డలా ఉసురు తాకి రాక్షస చావు చచ్చినారు . మన హైదరాబాద్ నగరం ను,  మన తెలంగాణ రైతు బిడ్డలను ఈ ఆంధ్ర దోపిడిదారుల ,రాయలసీమ రౌడి లు నుండి కాపాడుకోవోలి  . ఈ రాక్షస ప్రవృతి కలిగిన ఈ దుర్మార్గులతో కలిసి ఉండడం ఇక జరగని పని ..... విడాకులు తీస్కోవలిసిందే . ఈ సమస్య కు ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఒక్కటే సమాదానం .

No comments: