Showing posts with label Hindutva. Show all posts
Showing posts with label Hindutva. Show all posts

Tuesday, February 7, 2017

ఫిబ్రవరి 7, 1677... 340 ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ హైదరాబాద్ పాతబస్తీకి వచ్చిన రోజు


ఫిబ్రవరి 7, 1677 హైదరాబాద్ పాతబస్తీకి వచ్చిన రోజు.. హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ పేరు విన్నా, ఆయన విరోచిత పోరాటాలు, విజయాలు గుర్తుకు వచ్చినా మన రోమాలు నిక్కపొడచుకుంటాయి.. అలాంటి గొప్ప యోధుడు మన భాగ్యనగరానికి వచ్చారనే ముచ్చట ఆసక్తిని కలిగిస్తోంది కదూ.. అయితే శివాజీ యాత్రా విశేషాలను సంక్షిప్తంగా తెలుసుకుందామా?

మొఘల్ సామ్రాట్ ఔరంగజేబ్ గోల్కొండ సామ్రాజ్యంపై కన్నేశాడు.. మరోవైపు ఛత్రపతి శివాజీ తన దండయాత్రలతో ఔరంగజేబ్ కంటిలో నలుసైపోయారు. శత్రువు శత్రుడు మిత్రుడవుతాడనేది యుద్ధనీతి సూత్రం.. అలా శివాజీకి, గోల్కోండ పాలకుడు అబుల్ హాసన్ తానీషాకు మైత్రి కుదిరింది.. ఇందులో మహామంత్రి మాదన్న, శివాజీ రాయబారి నీరజ్ పంత్ కీలకపాత్ర పోశించారు.. 1677 ఫిబ్రవరి మాసంలో 50 వేల మంది సైనిక బలగంతో గోల్కొండకు వచ్చిన ఛత్రపతి శివాజీకి తానీషా ఘన స్వాగతం పలికారు.. ఇరువురి మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి..

ఛత్రపతి శివాజీ నెల రోజుల పాటు భాగ్యనగరంలో విడిది చేశారు.. ఫిబ్రవరి 7, 1677 నాడు ఆయన శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకోవడానికి బయలు దేరారు.. శివాజీ తన అశేష సేనావాహినితో పురానాపూల్ వంతెన మీదుగా మూసీనదిని దాటారు.. ఆ తర్వాత చార్మినార్ ద్వారా మొఘల్ పురాలోని మహంకాళీ మందిరానికి వచ్చారు.. ఈ ఆలయంలో ఛత్రపతి శివాజీ చాలాసేపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ‘జై భవానీ, వీర శివాజీ..’ అనే నినాదాలు మార్మోగాయి..


శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న మహేశ్వరం శివగంగ ఆలయాన్ని కూడా శివాజీ దర్శించారని తెలుస్తోంది.. మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శివాజీ, భ్రమరాంబికా దేవీ గర్భాలయంలో ధ్యానమగ్నుడయ్యారు.. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై శివాజీకి వీర ఖడ్గాన్ని బహుకరించందని చెబుతారు.. శివాజీ మహరాజ్ శ్రీశైలం ఆలయానికి ఒక రాజగోపురం కూడా నిర్మించారు..


శివాజీ భాగ్యనగర రాకకు గుర్తుగా పూరానాపూల్ దర్వాజాకు ఆయన గుర్రపు నాడాలను బిగించారని స్థానికులు చెప్పుకుంటుంటారు.. శివాజీ సందర్శించిన మహంకాళీ మందిరాన్నిగోల్కొండ మంత్రులు అక్కన్న మాదన్నలు కట్టించారు.. తర్వాత కాలంలో ఈ ఆలయం అక్కన్న మాదన్నల పేరుతోనే ప్రసిద్ధి పొందింది.. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఛత్రపతి శివాజీ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే నేటి తరానికి శివాజీ రాక గురుంచి పెద్దగా తెలియదు.. ఆ మహాయోధున్ని మరోసారి గుర్తు చేసుకోవడానికి ఈ రోజు మంచి సందర్భం.

Via  HinduJwala

Monday, October 31, 2016

తెలుగు దళిత యోగులు : Telugu Dalit Yogis

దళిత యోగులు
* శ్రీ హరళయ్య స్వామి.(ఆదోని,కర్నూల్ జిల్లా) మాదిగ కులం లో కర్నాటక లో పుట్టాడు.63 మందితో ఒక భక్త బృందం ఏర్పడి వూరూరా తిరిగి ప్రచారం చేసేవారు.ఆయన చేసిన పాదరక్షలలో శివపార్వతులు కనిపించేవారు.మధు వర్మ అనే బ్రాహ్మణుడు ఈయన జ్ఞానానికి మెచ్చి,కులం కంట జ్ఞానం మిన్నయని అతని కూతురిని హరళయ్య కొదుక్కి ఇచ్చి పెళ్ళిచేశాడు.ఎవరి వద్ద నుండి పారితోషకాలు స్వీకరించేవాడు కాదు.ఎంతో సౌమ్యంగా శివ భక్తితో జీవించాడు.ఎవరికైన ఆరోగ్యం బాగాలెకపొతే చెప్పులు నానపెట్టిన నీళ్ళను చల్లితే రొగం నయమయ్యేదని నమ్ముతారు.800 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన తరువాత ఇప్పుడు ప్రతి జ్యెష్ట మాసంలో వేల సంఖ్యలో భక్తుల సేవలందుకుంటున్నాడు. పూజలు,అర్చనలు అన్ని కులాల వారు చెస్తుంటారు.
* శ్రీ సద్గురు నారాయణప్ప తాత (హలిగెర,కర్నూల్ జిల్లా) 1884 లో మాదిగ కులం లో జన్మించాడు.ఒక రెడ్డి ఇంట్లో పాలేరుగా పనిచేస్తూనే అన్ని రోగాలకు నాటు వైద్యం చేసేవాడు.ఉశేన్ సాబ్ ని గురువుగా ఎంచుకున్నాడు.జీవితాంతం పేదరికం లో వున్నా కూడా వూరికి మంచి చేశాడు.కలరా వ్యాపిస్తే ఆంజనేయుని విగ్రహం తెచ్చి పూజించమని చెప్పి,అలా చేయగానే కలరా తగ్గిపోయింది.వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడితే మన్మధరెడ్డి దొర ఇంటికి పిలిచి అడిగితే,ఇంట్లో వున్న ధన్యాన్ని ప్రజలకు పంచుమని చెప్పి,ఆ పని చేయించి,తాను ధ్యాన మగ్నుడయ్యాడు.సాయంత్రం వరకు వాన కురిసింది.దైవాన్ని నమ్ముకుంటే అన్ని బాధలు తీరుతాయని చెప్పి భక్తి ని ప్రచారం చేసిన మహాను భావుడు.40 సంవత్సరాలు దొరల ఇళ్ళలో పనిచేసినా దారిద్ర్యం పోలేదు..ఏమి ఆశించేవాడు కాదు.తన ఆఖరు సమయం లో 40 రోజులు ఉపవాసముండి 1989 లో శివైక్యం చెందాడు. శివరాత్రి తరువాత వచ్చే దశమికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు.
* శ్రీ నిత్యానంద స్వామి (అసలు పేరు తాయప్ప).అంటరాని వారు వేదం చదివితే చెవుల్లో సేసం కరిగించి పోయాలన్న పరిస్థితి వున్న రోజుల్లోనే స్వామి వేదం చదివాడు. 1896 లో కర్నాటకలోని దిన్నె గ్రామం లో మాదిగ కులమ లో జన్మించాడు. సాలె తిమ్మప్ప వద్ద ఆధ్యాత్మ విద్య నేర్చాడు.చదివింది 5 వ తరగతి అయిన 7 భాషలలో ప్రావీణ్యుడయ్యాడు.ప్రభుత్వ ఉద్యోగం లో చేరినా భారతం,రామాయణం,వేదాంతం,భాగవతం,సాంఖ్యం చదివాడు.జ్ఞానం కోసం దేశమంతా కాలిబాటన నడిచి 5,6 గురు గురువుల వద్ద శిష్యరికం చేశాడు.అనుభవం సంపాదించాడు.వూరూరా జ్ఞాన బొధ చేశాడు.30 మందికి దీక్ష ఇచ్చాడు.అందులో అన్ని కులాల వారున్నరు..గొల్ల(హనుమంతప్ప) వారున్నారు.బ్రాహ్మణులున్నారు(ప్రొఫెసర్ దయానంద).వేదాధ్యయనం చేశాడు.వూర్లో కలరా సోకినప్పుడు గ్రాం దేవత మారెవ్వను వేడుకుని తన ప్రాణాలు తీసుకొమ్మని,గ్రామ ప్రజల ప్రాణాలు రక్షించమని అడిగాడు.అలాగే జరిగింది.1993 లో స్వర్గస్తుడయ్యాడు.ఆఖరు జీవితంలో తన మథానికి దాసప్ప అనే మాదిగ కులస్థుడికి జ్ఞాన బోధ చేసి అధిపతిని చేశాడు.
* ఉశేనప్ప తాత ( ఢణాపురం,కర్నూల్ జిల్లా)...సుమారు 300 సంవత్సరాల క్రితం నాటి మాట.ఉశేనప్ప మాదిగ కులం లో జన్మించాడు.ఈయన తాత అనుమప్ప కు భగవాన్ ఆంజనేయుడు కలలో కనిపించి తనకు వశమవుతానని చెప్పి వూర్లొ వెలుస్తాడు. ఆ స్థలం ఒక బ్రాహ్మణుడిది.విషయం తెలిసి ఆ బ్రాహ్మణుడు అంగీకరించి అనుమప్ప ద్వారానే గుడి నిర్మాణం జరిగేట్లు చూస్తాడు.అనుమప్ప,అతని కొడుకు మల్లప్ప,మనుమడు ఉశేనప్ప ఈ ముగ్గురూ ఆంజనేయ పూజరులై గ్రామ ప్రజలకు సేవ చేస్తారు.మల్లప్ప మరణం తరువాత అతని సమాధి కడ్తారు.3 నెలల తరువాత చూస్తే ఆయన భౌతిక కాయం చెడిపోకుండా,వాసన రాకుండా ఎప్పటిలాగే వుండటం ఆశ్చర్యం.వూర్లో ఇప్పటికినీ దీపావళి,శ్రీరామనవమి,ఇల ఏ పండుగ జరిగినా ముందు వీరి సమాధులకు పూజ చేసిన తరువాతనే ఇతర దేవతలకు పూజలు నిర్వహిస్తారు.ఉసేనప్ప తాత వూరి కోసం మంచి పనులు చేశాడు.శనివారం ఆంజనెయునికి శ్రద్ధతో పూజ చేసి,ఆ తరువత గ్రామ ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్పేవాడు.అవన్నీ నిజమయ్యేవి.80 సంవత్సారాల వయస్సులో శివైక్యం పొందాడు.వారి వంశీకులైన భీమప్ప ఇప్పుడు అంజనేయుని పూజిస్తూ వూరికి మేలు చేస్తున్నాడు.మాదిగ కులం లో జన్మించి , దైవత్వాన్ని పొందిన ఈ మహనీయులను అన్ని వర్గాల ప్రజలు ఆరాధిస్తున్నారు.
*సద్గురు చెన్నయ్య దాస్,కొడుమూరు,కర్నూల్ జిల్లా.
కంచి కామ కోఠి పీఠాధిపతి తో సన్మానం గ్రహించాడు.రాష్ట్రపతి సర్వేపల్లి రాధ క్రిష్ణ ఈయన గొప్పతనం గ్రహించి,చట్టపరంగా బాధపెట్టొద్దని,ప్రభుత్వాలకుసూచించాడు. 1927 లో మాల కులం లో జననం...దివ్యశక్తులు సంపాదించాడు.ఔషధ విధులు నేర్చాడు.పశుల కాపరిగా వుంటూ,ఆత్మజ్ఞానం పొందాడు.పిల్లన గ్రొవి ఊదితే పశువులు పరవశించిపోతాయి.పశువులు వాటంత అవే ఈయనను అనుసరిస్తాయి.2002 లొ శివైక్యం చెందాడు.
*.చింతలా ముని స్వామి,దొడ్డనగౌరి ,కర్నూల్ జిల్లా.
శివభక్తుడు.దివ్యదృష్టి కలవాడు.అన్నదానం చేస్తాడు.మాల కులం లో జన్మించి అన్ని వర్గాల్లో జ్ఞాన బోధ చేసి, 1978 లో పరమపదించాడు.నల్లారెడ్డి,గోవింద రెడ్డి అనే ధనవంతులు ఈయన శిష్యులయ్యారు.ముని స్వామి విగ్రహానికి ఇప్పటికీ పూజలు చేస్తారు.బండారి ముని స్వామి పూజారిగా వున్నాడు.
*చింతలా ముని రంగస్వామి.తంగర డొణ,కర్నూలు జిల్లా.
మాల కులములో పుట్టి,ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్చి,అందరికీ గురువయ్యారు.దేశాటన తో మరింత అనుభవం సపాదించి ప్రజలను మంచి మార్గం లో నడిపిన మహాను భావుడు.ఈయానకు ప్రతి శ్రావణమాసం లో పూజలందుకుంటాడు.
*సంజీవరాయుడు స్వామి,జూటూర్,పత్తికొండ, కర్నూల్ జిల్లా.
మాదిగ కులం లో జననం.భీమిరెడ్డి ఇంట్లొ జీతం.పశువులను మేపడానికి వెల్లి ఎండలో ఒకసారి పడుకుంటే ఒక పాము వచ్చి,పడగ విప్పి,నీడ నిచ్చంది.స్వయంగా భీమిరెడ్డి చూసి ఆశ్చర్యపొయాడు.ఆంజనేయుని ప్రతిరూపంగా ఈయనను భావించారు.వున్నంత కాలం ప్రజల్కు బోధ చేసాడు.ఆ తరువాత ఈ స్వామి ని గ్రామంలో వైష్ణవులు పూజిస్తారు.గౌడ కులానికి చెందిన ఒక మహిళ ఈయన పేరుతో అన్నదానం చేస్తుంటారు.
*నాగప్ప తాత.చిగళి,కర్నూల్ జిల్లా.
1818 లో మాదిగ కులంలో జననం.కూలినాలి వృత్తి.నాటు వైద్యుడిగా ప్రసిద్ధి పొందాడు.పూరిగుడిసెలొ వుంటూ పురణాలు చదివి,వూరికి తత్వ బోధ చేస్తాడు.రాజ్యొగం సాధన చేసాడు.నాగప్ప తరువాత మూడవ తరం కూడా ఇప్పటికీ వూరికి మేలు చేస్తుంది.నాగప్ప మరణం తర్వాత అన్నివర్గాల ప్రజలు ఇప్పతికీ పూజిస్తుంటారు.
*బసవేశ్వరశ్వామి. చిత్వాడి,కర్నూల్ జిల్ల
మాదిగ కులం లో పుట్టి,దేశాలు తిరిగి జ్ఞానబోధ చేశాడు.ఎవరికి వారే బాగుపరుచుకోవాలని,కష్టపడాలని చెప్పేవాడు..క్రైస్తవులు అనారొగ్యంగా వుండేవారిని, మందులు ఇవ్వకుండా, ప్రర్థనలు చేయటాన్ని నిరసించాడు.1982 లో పరమపదించాడు.ప్రజలు ఇప్పటికి ఇతన్ని ఆరాధిస్తారు.
*.ఉచ్చీరప్ప, ముండ్రగి,కర్నూల్ జిల్లా.
మాదిగ కులం లో జన్మం.రాజ యోగి అయ్యాడు.అందరు వచ్చి తన కాళ్ళు మొక్కితే వారించి, శివలింగం పలన చోట వుందని, దివ్యదృష్టితో చెప్పి, తెచ్చి పూజలు చెయమన్నాడు.100 సంవత్సరాలు బ్రతికాడు.ప్రతి శివరాత్రి అన్ని వర్గాలు ఈయన విగ్రాహాన్ని పూజిస్తారు.
*గురులింగేశ్వర స్వామి,కురుగోడు,కర్నాటక.
1925 లో మాదిగ కులం లో జననం.వాక్ శుద్ధి కలవాడు.రాజ యోగం సాధన చేశాడు.మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసాడు.1965 లో పరమ పదించాడు.స్థిరాస్థి లేదు.అందరికీ జ్ఞానోదయం గావించాడు.ఇప్పటికీ ఆయన సమాధి వద్ద పూజలు చేస్తారు.కులం కాదు మానవత్వం కావాలని వాళ్ళ జీవితాల ద్వారా రుజువు చేసిన మహాను భావులు .
*సుబ్బారూఢ స్వామి,కొసిగి మండలం.కర్నూల్ జిల్లా.
మాదిగ కుటుంబం లో జననం.వీళ్ళ కుటుంబంలోని ఆడువారు జోగిని వ్యవస్థ లొ బ్రతికారు..బసివినులు అని కూడా అంటారు.దీని నిర్మూలనకు సంస్కర్త లు కృషి చెస్తున్నారు..ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ దురాచారం వుంది.సుబ్బరాయుడు స్వామి జన్మించి,దేవరయగట్టు మల్లికార్జునస్వామి ని శ్రద్ధతో కొలిచి,దివ్యశక్తులు సాధించాడు.ఆయన మాటకు తిరుగు లేదు.వర్షాలు కూడా రప్పించాడు.ప్రజలకు అండగా నిలబడ్డాడు.ఎన్ని రోజులైనా సాధన లో కూర్చొనే వాడు.దేశసంచారియై ప్రజలకు బోధ చేసాడు.1979 లో పరమపదించాడు.ఆయన ఫోటొ పెట్టి మఠం లో శివరాత్రి వచ్చే దశిమి కి సంబరాలు చేస్తారు.
*హనుమద్దాసుల వారు, కల్లు కుంట, కర్నూలు జిల్లా.
మాల దాసరి కుటుంబం లో పుట్టి,5 వ తరగతి చదివి, పురాణాలు అవలీలగా చదివేవాడు.వక్శుద్ధి కలవాడు.మునిస్వాముల వారు ఈయన గురువు..వూరూరా పాటలు పాడుతూ తత్త్వ బోధ చేశాడు.చాలా గ్రామాలనుండి వచ్చి అన్ని కులాల వారు దర్శించుకునేవారు.60 పైగా శిష్యులను చేసుకుని దీక్ష ఇచ్చాడు. ఈయన మరణం తరువాత 17 మంది కి పైగా మఠ నిర్వహణ లో వున్నారు.1987 లో శివైక్యం చెందాడు.ఇప్పటికీ పూజలందుకుంటున్న్నాడు.
*బసయ్య తాత..కాత్రికి-చూడి, కర్నూల్ జిల్లా
1907 లో పుట్టాడు..1987 లో మరణం.నిరక్షరాస్యుడైనా కూడా నిగర్విగా ప్రపంచాన వున్న మంచి చెడులను విప్పి చెప్పేవాడు..చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఈయనను పూజిస్తారు.అంటరాని తనం విలయ తాండవం చేస్తున్న రోజుల్లో కూడా తన జ్ఞానం తో అన్ని వర్గాలకు హితోక్తులు చెప్పి అందరి మనసులు గెలిచిన బసయ్య ఇప్పటికీ శివరాత్రి రోజున ఆరాధనలు చేస్తారు.
*సద్గురు నరసింహ అవధూత.పొదల కుంట మదిరె.కర్నూల్ జిల్లా.
మాదిగ కుటుంబం లో పుట్టాడు.దైవచింతన లో గడిపాడు..1874 లో పుట్టి,1959 లో మరణించాడు.యోగ సాధన చేసారు.అన్ని రోగాలకు మందులిచ్చేవాడు. ప్రజలను దైవభావన వైపు తిప్పాడు.శ్రీశైల యాత్ర శిష్యబృందం తో చేసి,శివలింగాన్ని తెచ్చి,మదిరె లొ స్థాపించి పూజలు చేయించాడు.ఆయన మరణన్మ్ తరువత అన్ని వర్గాల ప్రజలు అతని ఫోటో ని ఆరాధిస్తారు

Source: Unknown

Friday, August 19, 2016

Sriman Modi Ji we are Gau Rakshak's not political dalaal's. We live & die for Gau Mata & Bharata Mata .


Glad to share good news that Warangal (Telangana) Gau premi's have chased a container on Highway y'day around mid night 2:00 AM on a tip off that Cows & Oxen are being smuggled to slaughter house from Hanuman Jn of Vijayawada. Appreciate the daring work of Prof Sudhir Arya and other #GauRakshaks in saving 55 cows/oxen . A case has been booked in Kazipet Police Station against the Cow smugglers and vehicle seized. Dist' administration shifted them to Brindavan GauShala being run by Gau premi's Prof Sudhir Arya & CA Ravi.

Now I want to know from Hon' Prime Minister Narendra Modi Ji what dossier his Govt will prepare on these Gau Rakshaks ? Sriman Modi Ji it is you who garnered votes in the name of Gau in elections, now you find yourself helpless in banning Cow slaughter and blame Gau Rakshaks.

Thousands of Illegal slaughter house kill approx' 100,000 cows every year , Modi doesnt see criminality in such killings but blame Gau Rakshaks who risk their lives to save Gau's.

Let Modi understand if we can make him we know how to unmake him. Gau Rakshaks are above your vote bank politics for us nothing else but Gau mata & Bharata mata matters.

Wednesday, July 6, 2016

విజయవాడ లో హిందూ గుళ్ళు అభివృద్ధి కి అడ్డు వచ్చాయా ? గుంటూరు లో ఏ చర్చి అడ్డు రాలేదా ??

పగిలిన హిందూ గుడులను చూసినా
కదలని నిద్రపోతున్న హిందూ గుండెలు
కుల పిచ్చి మాటున జరుగుతున్న హైందవ
సంస్కృతి చిహ్నాలు వినాశనం.......
ఎవ్వడో దుకాణం కొరకు మన గుడి విధ్వంసం....
నీతులు చెప్పే ఓ నీచపు ప్రభుత్వమా
మీకు వోటు వేయడమే హిందువుల పాపమా...???
అమరావతి అని పేరు పెట్టి అమరవాతిని కూల్చి నెల మట్టం చేశారు.....
అభివృద్ధి అనే పేరు చెప్పి బెజవాడ గుడిని కూల్చేసారు......
కులాహంకారంతో ...డబ్బున్నదనే పొగరుతో
ఎవ్వడు అడగడు అనే ధైర్యంతో సాగుతున్న
బెజవాడలో హైందవ సంస్కృతి విద్వసం........
తెగ బలిసి కొట్టుకుంటున్న అరేయ్ ఓ వ్యాపారి
హిందూ దేవాలయాలు నీ అయ్యా సొత్తా...????
కొడకా వోట్లు అడుకున్నపుడు యాడికి పోయాయిరా సంకరజాతికి అమ్ముదుపోయినవ్రా సంత కొడకా.......
వాడికెట్ల బుద్ధి లేదు ...అక్కడ హిందువుల బుద్ది యాడ పోయే
కులపిచ్చిక ఆంద్రలో హైందవం దాసోహం అన్నదా...????
డబ్బు అనే గబ్బు భయానికి ఆంద్ర లోహైందవమ్ అమ్ముడు పోయిందా...????
లేక బెజవాడ రౌడీలకు రంకుతనం రాసుకున్నారా....???
చీము నెత్తురూ లేని యదవల్లరా మిమ్మల్ని చుస్తే సిగ్గేస్తుంది.....
అభివృద్ధికి ఆటంకం గుంటూరు లో ఏ చర్చీ అడ్డురాలేదా
అభివృద్ధికి ఆటంకం బెజవాడ దర్గాలు అడ్డురాలేదా
.... మీ సొంత లాభానికి హాయిందవాన్ని అమ్ముకున్న కుల పిచ్చి మూర్కులారా
.... డబ్బుకు మీ ఇంటి ఆడపడుచుల్ని అమ్ముకోండి
కాని హైందవ జాతి చిహ్నాల జోలికి రావొద్దు....
.....ఖబడ్దార్ రంకు నా కొడకా నీకు వచ్చే ఎలక్షన్ లో చూపిస్తారూ హిందూ ఓట్ల రుచి ఏమిటో...
.......ఉరేయ్ చూస్తూ కూర్చున్న హిందువులారా
మీకన్నా ఆ కుక్కలు నయ్యమ్ కనీసం అరిచాయి..... అల్లూరి పుట్టిన తెలుగు గడ్డ మీద ఎట్టా పుట్టారురా నిద్రపోతున్న సన్నసులారా....
కులం కులం అని కొట్టుకు చచ్చే మీకు
హిందువులం అని గుర్తుకు రాలేదా...?????
పడకొట్టిన 40 గుడులు హిందూ సంస్కృతి నిలయాలని కనీసం గుర్తుకు రాలేదా..????
అడ్డుపడకపోయినా కనీసం ప్రశ్నిమ్చడం కూడా రాలేదా మీకు...?????
ప్రతి దానికి RSS VHP లాంటి సంస్థలే రావాలా
మీ ఆంధ్ర పౌరుషం ఎక్కడికి పోయింది...????
తిరగబడండి ఈ హిందూ వ్యతిరేకుల మీదకు
తిరిగి తన్నండి ఈ హిందూ జాతి ద్రోహులను
......రెడ్డి రాజుల పౌరుషం రాయలేలిన తెలుగు గడ్డ
పల్నాటి పౌరుషం అమరలింగేశ్వరుడు వెలిసిన తెలుగు గడ్డ మనది.......
పడకొట్టిన చోటనే మళ్ళీ కట్టే వరకు పోరాటం చేద్దాము.... హైందవ ధర్మం ముందు కుల పిచ్చి వట్టి వృధా అని నిరూపిద్దాము....
ఓ హైందవ మేలుకో.... నీ జాతి చిహ్నాలను రక్షించుకో......

- ఓ అజ్ఞాత హిందూ ఆవేదన

Sunday, June 19, 2016

Let us understand the truth before eating Haleem in Hotels


Many Hindus unknowingly eat Haleem as they mention Mutton/Chicken Haleem but fact is there is no Haleem without beef.

Now a days, 10 kgs of goat meat is costing around 6000 rupees - that too with bones. Then how come a plate of Haleem is being provided at Rs.100?

If anyone is doing bussiness they don't do it if they don't make considerable profit. Then how are these people selling Haleem for this cheap price?

They are buying the meat of Gau mata at 200 rupees per kg and mixing it in the Haleem. In Ramzan days, in hotels, more number of Hindus are eating Haleem than Muslims.

In front of the Hotel, they put a big board saying "Pure Mutton Haleem", but they make you eat Haleem mixed with Gau meat when you go inside.

That means we are becoming killers of Gau mata even without our knowing or consent.
My dear Hindu brothers, please think once before. If we don't eat Haleem, half of what they make will go waste and hence they start making less - which means we will be saving more cows.

Let us save Gau mata.
Let us conserve Indian culture.
Jai Gau Mata -- Jai Jai Gau Mata

Thursday, June 2, 2016

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయములోని "హజరత్ బాబ ఖాజ " అనే ధర్గారూపంలో వున్న సమాది ఒక కీచకుడిది


వేములవాడలో కొలువైన శివలింగం అత్యంత పవిత్రమైన క్షేత్రం నైజాం పాలనలో శివలింగాన్ని ధర్శించుకోడానికి వందలాదిగా హిందువులు వచ్చేవారు.. నిత్యం రకరకాల అభిషేకాలతో శివలింగాన్ని పూజించుకునేవారు మన హిందువులు.. ఆసమయంలో నైజాం పాలకుల్లో ఒకడు వేములవాడ వైపుగా వెలుతూ శివలింగానికి అభిషేకం చేయడం హిందువుల భక్తిని ఓర్వలేక వాడి భలగాలతో హిందువులపై ధాడిచేసి హిందువులంత పరమపవిత్రంగా పూజించే మహాశివలింగం పై మూత్ర విసర్జన చేసాడు వాడి పేరే "హజరత్ ఖాజ".. ఐనాకూడ హిందువులు ఆ మహా శివలింగాన్ని పూజించడం మానుకోలేదు.. ఇదితెలిసన ఆ హజరత్ ఖాజ గాడు... మళ్ళీ వాడి సైన్యంతో వచ్చి హిందువులపై ధాడి చేసి మళ్ళీ మూత్రవిసర్జన చేసాడు ఇలా వాడు హిందువులపై హిందూ దేవుళ్ళపై దాడులు చేస్తూనే వున్నాడు.

 మహాశివరాత్రి రోజున వేములవాడలో శివలింగానికి ఆభిషేకం చేస్తుంన్న సమయంలో హజరత్ ఖాజ  వాడి సైన్యంతో వచ్చి హిందువులపై విచ్చలవిడిగా ధాడులు చేస్తూ శివలింగం పై మూత్రవిసర్జన చేస్తుంన్న సమయంలో శివసత్తులు అందరూ కలిసి ఆ హజరత్ ఖాజ ధుర్మార్గుడిని చంపివేసారు.. ఈ విషయాన్ని తెలుసుకున్న నైజాం పాలకు వేములవాడ చేరుకొని విచక్షణరహితంగ ధుర్మార్గంగా హిందువులపై ధాడులుచేసి అనేకమంది శివసత్తులను చంపివేసి మహిళల మానప్రాణాలు చెరిపి.. ఆ హజరత్ ఖాజ ధుర్మార్గుడి శవాన్ని అక్కడే శివలిగానికి ఎదురుగా బొందపెట్టి సమాదికట్టి " హజరత్ బాబ ఖాజ " ధర్గాగమార్చి శివలింగాన్ని ధర్శించుకునే హిందువులందరూ ముందుగా ఆ " హజరత్ బాబ ఖాజ " కీచకుని ధర్గాను ధర్శించుకోవాలని ఆంక్షలు విదించారు. 

అలా ఆ ఆంక్షలు కాలక్రమేన ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తుంన్నాయి..ఇంక అలాగే ఆ ధర్గాకు మొక్కుదామా.???


మహాశివలింగం పై వికృతంగా ధాడిచేసి హిందువుల ప్రాణాలుతీసి , హిందూ స్త్రీల మానప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ " హజరత్ బాబ ఖాజ " గాడి సామాదిని అక్కడే వుంచి పూజలు చేద్దామా.??? ఆ ధర్గా నైజాపాలనలో హిందువులపై జరిగిన వికృత ధాడులకు చిహ్నమేకదా..హిందూ జాతిని అవమానపరిచే " హజరత్ బాబ ఖాజ " గాని సనాదిని (ధర్గాను) అక్కడే వుంచుదామా.???


హిందూ జాతిపై, హిందూ దేవుళ్ళ విగ్రహాలపై ,హిందూ స్త్రీలపై, ధాడులు చేసిన " హజరత్ బాబ ఖాజ " ధర్గా వేములవాడలో వుండడానికి వీల్లేదూ.. ఆ ధుర్మార్గుడి సమాదిని తొలగించాలి... అప్పూడే వేములవాడ క్షేత్రం పవిత్రంగా వుండగలదూ..ఆ ధర్గా హిందూజాతికి కలంఖం.. ఆకీచకుడి ధార్గాను ( సమాదిని ) తొలగించేందుకు హిందువులమంతా ఏకమౌదాం.

ధర్గా హఠావో - వేములవాడ బచావో

~HinduJwala


Sunday, April 17, 2016

An Incident where people in train united against communist's anti-Hindu slogans


కమ్యూనిస్టులకు పరాభవం..
14.04.2016, శాతవాహన ఎక్స్ప్రెస్..
సికింద్రాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్నాను.
PDSU కార్యకర్తల గుంపు ఒకటి చొరబడి "విద్య కాషాయీకరణ అడ్డుకోవాలి, హిందూ మతోన్మాదం నశించాలి" అంటూ ఏవో గాలి పాటలు పాడుతున్నారు.
ఆ గుంపులో ఒక అమ్మాయి కూడా ఉంది.
"ఇటురా అమ్మా.. నీ వయసు ఎంత" అని అడిగితే 14ఏళ్ళు అని చెప్పింది.
"హిందూ మతోన్మాదం అంటే ఏమిటో నాకు కాస్త వివరించు" అన్నాను.
"ఏమో అన్నా.. " అనగానే ఇతర కమ్మీగాళ్ళు వచ్చి నాకు వివరించడానికి try చేసారు.

"నువ్వు మాట్లాడకు.. నేను ఆ అమ్మాయిని అడుగుతున్నా" అనగానే నాకు మద్దతుగా ఖాసిం అనే సహ ప్రయాణికుడు వచ్చాడు.
"అన్ని మతాలు ఉండగా హిందూ మతోన్మాదం ఎందుకంటున్నారు" అని అతను ప్రశ్నించగానే..
"వాళ్ళు ముస్లిములను చంపితున్నారు.. JNU లో అలజడి సృష్టించారు" అనగానే అతను.. "నేనూ ముస్లింనే.. మీరు చెప్పేది పచ్చి అబద్దం.. రంగనాయకమ్మ రామాయణవిషవృక్షం రాస్తే ఎవరు ఏమీ అనలేదు. తస్లీమా నస్రీన్ లజ్జా రాసిందని ఒవైసీ దాడి చేసినా మీరు స్పందించలేదు. JNUలో స్టూడెంట్స్ చేసినవి anti-national activities " అనగానే వాళ్లకు నోట మాటలేదు.
ఇక ప్రయాణికులు ఏకమయ్యారు. వారు వేరే కంపార్టుమెంటుకు పారిపోయారు.

Content : HinduJwala

Friday, April 8, 2016

తెలుగు సంవత్సరాలు 60, వాటి పేర్లు





( Below content is taken from HinduJwala/Facebook )

తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు...!
అయితే వాటి వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు.
అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
తెలుగు సంవత్సరాలు, ఆయనములు,ఋతువులు, మాసములు,తిధులు
మన తెలుగు సంవత్సరాల పేర్లు :

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది....ఆయనములు 2:అవి...

ఉత్తరాయణము :
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.
దక్షిణాయణం :
కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.
సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది...అందుకే ఋతువులు ఆరు...
🌳
వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర
సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది...అందుకే
మాసములు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)
పక్షములు 2 :
🌕🌖🌗🌘🌑🌒🌓🌔
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం)ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు... శుక్ల పక్షం పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.. అవి
పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య
ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు...
ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడానమోదు చేయగలిగినంత... అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..
ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు... మనకు అసలైన నూతన సంవత్సరం.. ఉగాదే.. ఇప్పటినుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది... పంచాగం మొదలవుతుంది..
సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది..
అదే ఉగాది అయింది..
ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పోయిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి..
క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది...

Monday, April 4, 2016

ఛత్రపతి శివాజీ రాజే పర మత సహనం

ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు.
శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు - ఈ సంఘటన... శివాజీ పరమత సహనానికి నిలువెత్తు నిదర్శనం.
ఓటమి ఎరుగని ధీరుడు ఛత్రపతి శివాజీ.... అనారోగ్యంతో మరణించాడే తప్ప యుద్ధరంగంలో శివాజీని ఓడించే మొనగాడే లేడు !
జై హింద్! జై భారత్ మాతా !!


~ Telugu Media

Monday, February 29, 2016

Essence of Bharata Dharma



A study of the concept of "Hindutva" or "Hinduism" or "Bharatiyata" (these terms being interchangeable) is at once fascinating and a marvel. Its like the cosmic order as it unfolds itself in all its manifestation, it gets gigantic as we dwell deeper and deeper into it. Just like the "Vishwaroopa" shown to Arjuna by Lord Krishna in the battle field of Kurukshetra.

"Hindutva" is way of Life and a phenomenon combining in itself the Socio-Cultural-Religious-Economic-Political and spiritual aspects. This is exactly why we say "Hindutva" is way of Life, its inseparable and one flowing into other.

To examine and test the genesis of "Hindutva" with narrow , restrictive and negative mindset on parameters of recent origin of secularism or on Western values will be a futile attempt to understand the real essence of Bharata Dharma.

A moment comes in the history of a nation when in the course of social transformation , its people out of ignorance and having become bankrupt of ideas take recourse to the easy way of imitation. We see "Valentines Day" as more fashionable to our "Karva Chauth" (where married Hindu women fast for their husbands long prosperous life from sunrise to moon rise) . Did our Valentine wishers and Western apers ever wished you on any Hindu Festival ? NOPE. They spurn the traditional rituals and heritage. As a consequence every thing that is alien is depicted as virtue and fashionable.

We seem to be passing through such a phase of self-condemnation. Bereft of the correct perspective , the English educated liberals making a mockery of its past , subjecting it to ridicule. It is these English educated liberals who mock Hindu festivals and culture to pose as modern and cool.

Many of the old practices which preserved the essence of our tradition and nurtured the "Rta" (cosmic order) have come to be discarded as unscientific. Unless we wake-up to the reality and re discover ourselves, restore "Hindutva" ie Bharata to its pristine glory we may be trapped in the cesspool of an all pervading immortal an unethical existence.

Let not the the posterity point , an accusing finger at this generation that it had condemned itself to an evil way of life imitating the West.

Monday, February 22, 2016

Brundavan Gau-Shala Warangal



On a friends invitation happen to visit Hanumakonda . During this visit had a chance to visit Brundavan Goshala run by few Swayamsevaks. Most of the Hindus are Cow worshippers , we treat it as Mother. But majority of them are mute spectators when they are illegally sent to slaughter houses.

Unlike others, these Gau-premis took up the gauntlet to save Cows. They understood mere shouting to ban cow slaughter wont help and only practical way to help gau-mata is to educate the farmers and start a shelter(Gau shala) for abandoned ones.

Swayamsevaks had to fight it out on streets to save a big contingent of Cows/Bulls being illegally transported to Al-Kabeer slaughter house. I was an practical observer to their fight against Police department of Warangal led by an anti Hindu officer.

To save the cows they had to run from pillar to post. Knocked every door for help from Dist court to High Court, from Former DGP to Former High Court Justice, from MsLA to Public prosecutors. In the end , they came out triumphantly with the High Court intervention which passed the orders to District Collector favoring Gau-shala.

Brundavan Gau-shala has 200+ cows/bulls. If you are in Hanumakonda please do take out time to visit the place . To be amidst so many Gau-matas is an different experience.

Tuesday, February 9, 2016

నా కథ నాయకులూ 1: బాల శివాజీ - గో రక్షణ


శివాజీ వయస్సు అప్పుడు 12 ఏండ్లు. ఒక్కరోజున అతడు బీజాపూర్ రాజమార్గం మీదుగా వెళ్తున్నాడు. శివాజీ ఒక్క దృశ్యం కంటపడింది, ఒక కసాయివాడు ఒక గోవును చంపే ప్రయత్నం లో ఉన్నాడు . ఆ గోవు భయం తో అటుఇటు పరిగెత్తుతుంది . కసాయి వాడు దాన్ని కర్ర తో కొట్టి అదుపు చేయాలి చూస్తున్నాడు .

గోవు ను తల్లి గా ఆరాదించే హిందువులు అసహయులై తలలు వంచుకొని దుకాణాల లో కూర్చొని  ఈ దుర్మార్గపు చర్య ను నిస్సహాయంగా చూస్తున్నారు. బాల శివాజీ ఈ దురగాతని సహించలేక పోయాడు . వెంటనే తన ఓర లో నుండి ఖడ్గం తీసి ముందు కు లంగించి కసాయి వద్ద కు వెళ్ళాడు . తన ఖడ్గంతో కసాయి తో తలపడి గో మాత మెడ కు ఉన్న త్రాడు ను కోసివేశాడు ,  ఆవు పారిపోయింది.

 శివాజీ దాడి లో ఆ కసాయి వాడు చనిపోయాడు . ఈ వార్త దావానం లా రాజ్యం లో వ్యాపించింది . బీజాపూర్ సుల్తాన్ దర్బార్ లో ఫిర్యాదు చేయబడింది . నవాబు క్రోదం తో వూగిపోయినాడు . రాజ్యాన్ని కి ప్రమాదం గ ప్రమాదం గ తయారవుతున్న తన కొడుకు ని బీజాపూర్ నుండి పంపివేయాలని నవాబ్ శివాజీ తండ్రి ని ఆదేశించాడు .

శివాజీ బీజాపూర్ ను వదిలిపెట్టాడు, కాని హిందూ సమరాజ్య స్థాపన స్వప్నాన్ని మాత్రం వదిలి పెట్టలేదు . దానిన్ తన హృదయం లో బద్రపర్చుకున్నాడు , కొన్ని సంవత్సరాలు తరువాత ఆ రోజు రానె వచ్చింది. ఏ రాజ్యం నుండి పంపివేయబద్దదో ఆ బీజాపూర్ సుల్తాన్ శివాజీ మహారాజ్ ను తన రాజ్యం లో స్వతంత్ర హిందూ సామ్రాట్ గ గుర్తించి ఆహ్వానించాడు.  శివాజీ మహారాజ్ ఏనుగు ఫై ఊరేగుతూ బీజాపూర్ దర్బార్ లో ప్రవేశించాడు. సుల్తాన్ ముందుకువచ్చి స్వగతం పలికి శివాజీ ముందు శిరస్సు వంచాడు.

ప్రపంచం వంగుతుంది, వంచే వాడు కావాలి ( దునియా ఝుక్తి హై , ఝుకనేవల్ల చాహియే)

Saturday, December 26, 2015

Parents should impart Vedic teachings in kids ~ Bollywood Star Sonali Bendre

It's good to see celebrities come forward and tell people about the goodness of the Gurukul way of education. It helps spread the awareness about those roots which should be restored in our social lives, in all their glory.

Actress Sonali Bendre says imparting education and values is not only the duty of schools as parents should also try and inculcate them through vedic teachings.

"We cannot put all the onus onto schools. What are the parents doing? There has to be some responsibilities that parents have to take. It is not that you send your children to the factory (school) and the final product comes out - that's not going to happen," Sonali said.

She believes with the culture of nuclear families coming in, children are losing the connect with the culture which sustained in joint families.

"In Gurukul system there was a holistic approach to impart education. The holistic way of upbringing was not just to impart education but also the concept of Dharma as enunciated in Vedic literature. In our joint family system that space was filled by grandparents, but we are now moving more and more to nuclear family. So it is something that the parents have to take on the responsibility of imparting Vedic teachings at house."

Thank you Sonali for coming forward in support of real indian educational system~
ShankNaad

Monday, December 21, 2015

నేడు వైకుంట ఏకాదశి !!!


నేడు ముక్కోటి ఏకాదశి . ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరుస్తారు , ఆ ద్వారం గుండా  స్వామి వారి దర్శనం జర్గుతుంది . ఈ ద్వారం గుండా శ్రీ వారి దర్శనం చేస్కున్న వారికీ 'జననం - మరణం' నుండి  ముక్తి  లబిస్తుంది అని, స్వర్గం సిద్దిస్తుంది అని  హైందవుల విశ్వాసం .

భారత ఖండం లో  ఉత్తర ద్వార దివ్య ముహర్తం  21 డిసెంబర్ ఉదయం 3:00 గం.లు ప్రారంబం అవుతుంది.
అమెరికా , ఇంగ్లాండ్ లో 21 డిసెంబర్ నాడు , ఆస్ట్రేలియా ఖండం లో 22 డిసెంబర్ వైకుంట ఏకాదశి జరపబడును, మీ ప్రాంతం లో  ముహూర్తం కొరకు  మీ స్థానిక ఆలయాలను సంప్రదించండి .

Saturday, December 12, 2015

గో వధను.....వ్యతిరేకిద్దా౦...గోవులను ప్రేమిద్దా౦..పూజిద్దా౦.

ఒక గోవు పుట్టిన దగ్గరి ను౦చి..చచ్చేదాకా మనిషికి ఎ౦త సేవ చేస్తు౦దో మనకు తెలుసు. దాని పాలను తాగుతున్నాం ..దాని పేడను వ్యాపారం చేస్తున్న౦. అది చస్తే దాని చర్మాన్ని ఒలుచుకొని డప్పును తయారు చేస్తున్న౦. ఇద౦త బాగానే ఉన్న ఆ గోమాత ఆయుష్షు ని౦డకము౦దే..మనిషి మా౦సహారానికి అలవాటు పడి కొ౦దరూ..కబేళాలకు తరలిస్తు హి౦దువులు దేవతగా పూజి౦చే గో మాతను నిర్దక్షిణ్య౦గా కొ౦దరూ చ౦పేస్తున్నారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి ప్రాణి దాని ఆయుష్షు ఉన్నన్ని రోజులు బతకాలి. అది సృష్టి ధర్మ౦. రచయిత ..గాయకుడు మాట్ల తిరుపతి గోమాత ఆత్మఘోషపై ఓ అద్భుతమైన పాట రాస్తున్నాడు. అ౦దులో ను౦చి ఓ పల్లవి..చరణ౦ మీ కోస౦ ప్రస్తుతం.

Saturday, November 28, 2015

Hand-shake more infectious than kissing, go for 'Namaste'

American Journal of Infection Control has published a report warning hand-shake to be even more infectious than kissing.
Earlier also American health authorities had recommended greeting by folded hands instead of western style by shaking hands or kissing and endorsed Indian style of saying 'namaste' with folded hands for normal greetings.

It is one of many such glorious aspects of Hinduism, which are purely based on highly advanced scientific theories set by ancient saints after deliberate analysis.

Many similar aspects were fixed as religious rituals so as to be compulsorily followed by the commoners by our ancient saints. Even followers of Hinduism deviated from such scientific religious bindings because of multiple reasons like misuse of religious beliefs by selfish priests and blind following of western culture.

In larger interest of mankind, aspects of Hinduism should be analysed and popularised which can be best done by popularising Sanskrit, which has a wealth of hidden treasure for welfare of mankind.
- See more at: http://www.merinews.com/article/hand-shake-more-infectious-than-kissing-go-for-namaste/15911330.shtml#sthash.za9txi3R.dpuf
American Journal of Infection Control has published a report warning hand-shake to be even more infectious than kissing.
Earlier also American health authorities had recommended greeting by folded hands instead of western style by shaking hands or kissing and endorsed Indian style of saying 'namaste' with folded hands for normal greetings.

It is one of many such glorious aspects of Hinduism, which are purely based on highly advanced scientific theories set by ancient saints after deliberate analysis.

Many similar aspects were fixed as religious rituals so as to be compulsorily followed by the commoners by our ancient saints. Even followers of Hinduism deviated from such scientific religious bindings because of multiple reasons like misuse of religious beliefs by selfish priests and blind following of western culture.

In larger interest of mankind, aspects of Hinduism should be analysed and popularised which can be best done by popularising Sanskrit, which has a wealth of hidden treasure for welfare of mankind.
- See more at: http://www.merinews.com/article/hand-shake-more-infectious-than-kissing-go-for-namaste/15911330.shtml#sthash.za9txi3R.dpuf
American Journal of Infection Control has published a report warning hand-shake to be even more infectious than kissing.
Earlier also American health authorities had recommended greeting by folded hands instead of western style by shaking hands or kissing and endorsed Indian style of saying 'namaste' with folded hands for normal greetings.

It is one of many such glorious aspects of Hinduism, which are purely based on highly advanced scientific theories set by ancient saints after deliberate analysis.

Many similar aspects were fixed as religious rituals so as to be compulsorily followed by the commoners by our ancient saints. Even followers of Hinduism deviated from such scientific religious bindings because of multiple reasons like misuse of religious beliefs by selfish priests and blind following of western culture.

In larger interest of mankind, aspects of Hinduism should be analysed and popularised which can be best done by popularising Sanskrit, which has a wealth of hidden treasure for welfare of mankind.
- See more at: http://www.merinews.com/article/hand-shake-more-infectious-than-kissing-go-for-namaste/15911330.shtml#sthash.za9txi3R.dpuf
American Journal of Infection Control has published a report warning hand-shake to be even more infectious than kissing.
Earlier also American health authorities had recommended greeting by folded hands instead of western style by shaking hands or kissing and endorsed Indian style of saying 'namaste' with folded hands for normal greetings.

It is one of many such glorious aspects of Hinduism, which are purely based on highly advanced scientific theories set by ancient saints after deliberate analysis.

Many similar aspects were fixed as religious rituals so as to be compulsorily followed by the commoners by our ancient saints. Even followers of Hinduism deviated from such scientific religious bindings because of multiple reasons like misuse of religious beliefs by selfish priests and blind following of western culture.

In larger interest of mankind, aspects of Hinduism should be analysed and popularised which can be best done by popularising Sanskrit, which has a wealth of hidden treasure for welfare of mankind.
- See more at: http://www.merinews.com/article/hand-shake-more-infectious-than-kissing-go-for-namaste/15911330.shtml#sthash.za9txi3R.dpuf
Earlier also American health authorities had recommended greeting by folded hands instead of western style by shaking hands or kissing and endorsed Indian style of saying ‘namaste’ with folded hands for normal greetings. 

It is one of many such glorious aspects of Hinduism, which are purely based on highly advanced scientific theories set by ancient saints after deliberate analysis.

Many similar aspects were fixed as religious rituals so as to be compulsorily followed by the commoners by our ancient saints. Even followers of Hinduism deviated from such scientific religious bindings because of multiple reasons like misuse of religious beliefs by selfish priests and blind following of western culture.

In larger interest of mankind, aspects of Hinduism should be analysed and popularised which can be best done by popularising Sanskrit, which has a wealth of hidden treasure for welfare of mankind.

source
American Journal of Infection Control has published a report warning hand-shake to be even more infectious than kissing.
Earlier also American health authorities had recommended greeting by folded hands instead of western style by shaking hands or kissing and endorsed Indian style of saying 'namaste' with folded hands for normal greetings.

It is one of many such glorious aspects of Hinduism, which are purely based on highly advanced scientific theories set by ancient saints after deliberate analysis.

Many similar aspects were fixed as religious rituals so as to be compulsorily followed by the commoners by our ancient saints. Even followers of Hinduism deviated from such scientific religious bindings because of multiple reasons like misuse of religious beliefs by selfish priests and blind following of western culture.

In larger interest of mankind, aspects of Hinduism should be analysed and popularised which can be best done by popularising Sanskrit, which has a wealth of hidden treasure for welfare of mankind.
- See more at: http://www.merinews.com/article/hand-shake-more-infectious-than-kissing-go-for-namaste/15911330.shtml#sthash.za9txi3R.dpuf
American Journal of Infection Control has published a report warning hand-shake to be even more infectious than kissing.
Earlier also American health authorities had recommended greeting by folded hands instead of western style by shaking hands or kissing and endorsed Indian style of saying 'namaste' with folded hands for normal greetings.

It is one of many such glorious aspects of Hinduism, which are purely based on highly advanced scientific theories set by ancient saints after deliberate analysis.

Many similar aspects were fixed as religious rituals so as to be compulsorily followed by the commoners by our ancient saints. Even followers of Hinduism deviated from such scientific religious bindings because of multiple reasons like misuse of religious beliefs by selfish priests and blind following of western culture.

In larger interest of mankind, aspects of Hinduism should be analysed and popularised which can be best done by popularising Sanskrit, which has a wealth of hidden treasure for welfare of mankind.
- See more at: http://www.merinews.com/article/hand-shake-more-infectious-than-kissing-go-for-namaste/15911330.shtml#sthash.za9txi3R.dpuf

Thursday, September 24, 2015

Emi Sethura Linga ? : "Tatvalu"



Emi Sethura Linga ??? From legendary Sri M.Bala Murali Krishana's "Tatvaalu". This one is an soul stirring poetry, with an deeper philosophical meaning. Do listen to his other songs from 'Tatvaalu'.
Grief of an devotee wonderfully expressed in the poetry, where in devotee expresses his helplessness in finding something pure ( which has not been tasted/defiled by other creatures) to do "Linga Abhishekam" .

Wot a song !
My sashtaang pranam's to Sri M.Bala Murali krishna !

Wednesday, August 19, 2015

JambuDwipa : Decoding Hindu texts






జంబుద్వీపం: హిందూ జ్వాల

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.
అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష
2) హరి వర్ష
3) ఇలవ్రిత వర్ష
4) కురు వర్ష
5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష
7) కింపురుష వర్ష
8 ) భద్రస్వ వర్ష
(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి.  వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

For English click >> Link

.

Thursday, August 6, 2015

Fight against Lord Krishna look alike NTR statues in Andhra.

కృష్ణుడిగా ఎన్‌టిఆర్ ఎంత గుర్తు ఉంటాడో అంతే రావణ బ్రహ్మగా కూడా మనకి ఆయనే కనుక ఈసారి అందరం రావణుడి వేషంలో ఉన్న ఎన్‌టిఆర్ బొమ్మలని తగలెడదాం.

ఎన్టీఆర్ ని కృష్ణుడి రూపంలో గోదావరి ఒడ్డుపై విగ్రహం ప్రతిష్టించడం తప్పు కాదనే వారికి ఈ పోస్టింగ్ ప్రత్యేకం.
తెలుగు ప్రజలకు రాముడన్నా, కృష్ణుడన్నా ఎన్టీఆర్ తప్ప మరొకరి రూపం కనపడదు. అంత అద్భుతమైన నటనా కౌశల్యం, ఆహార్యం మరొకరి లో కనపడవు. కానీ, ఇది సినిమాల వరకూ మాత్రమే. అలాగని గుళ్లోనూ, గోపురాల్లోనూ, లేదా ఇలా పబ్లిక్ ప్లేస్ ల లోనూ దేవుళ్ళ రూపంలో ఆ నటుడి విగ్రహాలు ప్రతిష్టించడం కరెక్ట్ కాదు. అది ఒకరకంగా ఎంతోమంది హిందువుల మనోభావాలను దేబ్బతీసినట్లే.

అయితే కొందరంటున్నట్లు మరెవరినీ ఆ దేవుళ్ళ రూపంలో ఊహించుకోలేము కాబట్టి తప్పులేదు అంటున్నారు. అదే నిజమనుకుందాం. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి గానే కాదు. రావణబ్రహ్మ గా అద్భుతంగా నటించారు. అలా అనిచెప్పి ఆయనంటే ఇష్టం లేని వారెవరైనా దసరా (విజయ దశమి) నాడు జరిపే రావణాసురిడి దహన కార్యక్రమాలకి ఎన్టీఆర్ రూపం తో చేసినవి పెట్టి తగులపెడితే దానికి మీరు ఒప్పుకుంటారా?

నటుడిగా ఎన్టీఆర్ ని అభిమానించని వారు వుండరు. మీరు చేస్తున్న పనివల్ల ఆ మహానటుడికి లేనిపోని అవమానాలు కలుగుతున్నాయి. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే అభిమానం ఉండొచ్చు. కానీ, అది హద్దులు దాటకూడదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది

~Hindu Jwala

Monday, May 11, 2015

Muslim Husbands and Hindu Wives .



Bollywood, in India, is notorious for nurturing Hindu-Muslim marriages. This should not be surprising for us. The general mass thinking is that things/people are loose in Bollywood! Here are many instances of Bollywood and non-Bollywood marriages between well-known Muslim men with Hindu wives.
I culled this list from the site:
http://chalatmusafir.wordpress.com/2009/04/25/aaj-ke-jodha-akbar/

The compilation had 123 entries. I selected the most interesting ones. Hence, don't be surprised by the jumping serial numbers. Many of the entries will surprise you!
1. Actor Irrfan Khan is married to Sutapa Sikdar, an Assamese Hindu. They have two sons, Babil and Ayaan.
———
2. Legendary bollywood actress Rekha has four sisters. One of them, Radha Ganeshan is married to Mr Usman Syed and is settled in USA.
———
5. Music Director Anu (Anwar) Malik is married to Anju. They have two daughters, one of whom is named Anmol.
His elder brother Daboo Malik is married to Jyoti and has two sons, Amal and Arman.
—————
6. Famous bollywood cabaret dancer of 80s, Leena Das married singer Mohammed Rafi’s son, Shahid. They have two sons.

———
8. Actor Zayed Khan recently married school friend Malaika Parekh, a Hindu. (His sister Suzanne is Hritik Roshan‘s wife. Other sister Simone is also married to a Hindu). They have two sons, Zidaan and Ariz.
———–
12. VJ and anchor Mini Mathur is married to film director Kabir Khan. They have a son, Vivaan and a daughter, Sairah.
——–
13. Actor Farooq Sheikh’s wife Rupa is a Gujarati Hindu. They have two daughters, Shaista and Sanaa.
———
15. Mira Nair, director of the film ‘Monsoon Wedding’ is married to Professor Mahmood Mamdani of Columbia University, a Ugandan Muslim. They have one son, Zohran.
———

19. Director Muzaffar Ali married Subhashini Sehgal, daughter of freedom fighter Capt Laxmi Sehgal. They later divorced.
———-
20. Naina Balsawar, an ex- Miss India is married to Ahmad Dumpy, a Congress politician. She has been an MP herself. This is her second marriage. She has two daughters (Rivan and Rivka) from her first marriage, and a son, Azaan and a daughter, Aleah from Dumpy.
——–
22. Imtiaz Ali, director of the film ‘Jab We Met’ is married to Priti. Their daughter is Ida.
———
24. Renowned Kathak dancer Sitara Devi married director K Asif (‘Mughal E Azam’). But they were divorced soon. Then she married Pratap Barot and divorced him too.
————
25. Singer Sunidhi Chauhan, at the age of 18, eloped and married Bobby Khan, brother of choreographer Ahmed Khan. Her family never acknowledged the marriage and threatened to disown her. The couple fell apart in a year and she returned to her parents. She is now married to a Hindu.
——–
26. Late Sitar player Vilayat Khan was married to Bengali Brahmin, Monisha. They got divorced. Son Shujaat is a Sitar player married to a Muslim named Parveen and his son is Azaan.

27. His daughter Zila (sufi singer) is married to a Muslim while the other daughter Yaman married a Hindu Rajput (now divorced). Vilayat Khan’s second wife, was a Christian. From her. he had one son, Hidayat.
——–
33. Actor-director Farhan Akhtar‘s first wife was Riya Jain. They are now divorced. He is now married to Adhuna Bhabani, a Bengali Hindu. They have two daughters, Shakya and Akira and a son, Kalyan.

Javed Akhtar’s brother Salman is married to Monisha Nair. They both are psychologists based in UK.
——-
34. TV actor and anchor Husain Kuwajerwala (Anchor of Indian Idol) is married to Tina Darera.
39. Latika, Daughter of Sheila Dixit, present Chief Minister of Delhi, is married to Mr Syed, a Muslim.
——–
40. The household of Screen writer Salim Khan (of the Salim-Javed duo) is a virtual congregation of religions. He married Susheela, a Maharashtrian Hindu woman. Their children are actors Salman, Arbaaz and Sohail and a daughter named Alvira.
Arbaaz Khan married Malaika Arora (a Roman Catholic). They have a son named Arhan.
Actor Sohail Khan married Seema Sachdev, a Hindu. Their son is named Nirvaan.
Alvira is married to actor Atul Agnihotri, a Hindu. They have a daughter, Alizeb and a son, Ayaan.
Salim’s second wife is Helen, an Anglo-Indian Jew. They have an adopted Hindu daughter, Arpita.
————
43. CNN IBN anchorperson Suhasini Haidar daughter of politician Subramaniam Swamy, is married to Nadeem, son of  former India bureaucrat Salman Haidar. They have two daughters.
———–
44. Aamir Khan maried Reena Dutta but they are now divorced. They had a son, Junaid and a daughter, Ira. Custody of the kids is with Reena. Aamir is now married to Kiran Rao. They have a son, Azad.
———-
45. Bharatiya Janata Party’s Muslim faces, Late Sikander Bakht (married to Raj Sharma), Mukhtar Abbas Naqvi (married to Seema) and Syed Shahnawaz Husain (married to Renu Sharma) all married Hindu women.
———
46. Sarod Player Amjad Ali Khan married Subhalaxmi, an Assamese Hindu. Their twin sons Ayaan Ali and Amaan Ali are also Sarod players and frequently appear on TV. Ayaan recently got married to Neema, daughter of Romesh Sharma, producer of Big B film ‘Hum’. In the film, Romesh also did a small role of Kimi Katkar’s brother who gets killed.
———–

50. Actor Arif Zakaria, known for his roles on TV and in art films, is married to journalist Namrata Sharma. They have a son.
———–
51. India’s most famous radio anchor Ameen Sayani married Rama, a Kashmiri Pandit. Their son, Rajil is married to Krishna.
———-
52. Actor Naseeruddin Shah is married to actor Ratna Pathak. They have a son, Imaad and a daughter, Heba. Both are actors.
———-
53. ‘Wipro’ tycoon Azim Premji’s son Rishad got married to a Hindu girl, Aditi in 2005. They have two children, Rhea (daughter) and Rohan (son).
———–
56. Music director Ismail Darbar (‘Devdas’, Hum Dil De Chuke Sanam’) is married to Priti Sinha (Ayesha after marriage).
——–
58. Legendary actress Meena Kumari (Mahjabeen Bano) was daughter of Allah Bux and Prabhavati Devi (Iqbal Begum after conversion to Islam). Her mother, Prabhavati herself was daughter of a Christian father and a Hindu mother. Meena Kumari’s sister Mehelka (Madhuri after marriage) married Kishore Sharma.
———
61. Ghazal Singer Talat Aziz is married to Bina Adwani, a Sindhi Hindu. They have two sons, Adnan and Shayaan.
——–
63. Actor Shahrukh Khan married Gauri Chibber. They have a son, Aryan and a daughter, Suhana.
——–

66. ‘Indian Cowboy’ Feroze Khan married Sundari. She is the sister of actor Sonia Sahani who played Rishi Kapur’s mother in ‘Bobby’. They got divorced in 1985. Their children, Fardeen and Laila  both married Hindus.
———
71. Music director Khayyam is married to a Sikh woman by the name of  Jagjit Kaur.
——–

76. Actress Dia Mirza’s mother, Deepa was Bengali Hindu and father, a German (Christian). They divorced and her mother remarried a Muslim, Ahmed Mirza when Dia was a child. He died in 2002. Dia chose to retain the surname Mirza, though she is not a Muslim.
——–
77. Liquor Tycoon Vijay Mallaya is married to Rekha. This is the second marriage for both of them.  Rekha was previously married to Mr Mahmood and had a daughter, Laila. Vijay and Rekha have adopted Laila and she is now called Laila Mallaya.
————–
82. Legendary singer Talat Mahmood’s son Khalid is married to Reena Pande. Talat Mahmood’s wife, Latika was a Christian.
———
83. Kabir Bedi’s daughter, actress Pooja Bedi was married to Farhan Furniturewalla. They are now divorced. They have two children, Aliya and Omar.
——–
86. Music director Salim Merchant (of Salim-Sulaiman duo) is married to a Hindu woman.
———
87. Indian Cricketer Saba Karim is married to Rashmi Roy. They have one son, Fidel.
——–
89. Classical percussionist Taufique Qureshi is married to vocalist Geetika Varde. Their son is Shikhar Naad.
———
90. Politician LK Advani’s niece is married to a Muslim.
———
93. Social activist Teesta Setalvad is married to Javed Anand. Their daughter is Tamara and son Jibraan.
———-
89. Actor Imran Khan is married to Avantika Malik. He is son of Anil Pal and Nuzhat Khan (Aamir Khan’s sister) who are now divorced. Imran prefers to use the surname Khan, perhaps for commercial reasons.
———–
103. Indian Cricketer Mohammed Kaif married Pooja Yadav.
———–
————-

112. Vice President of India, Mohammed Hidayatullah (died 1992) who also served as the Chief Justice of Supreme Court, was married to Pushpa Shah. Their son Arshad is a lawyer.
———–

119. Late Indian Economist-diplomat Abid Hussain was married to Trilok Karki. They have two sons, Suhail and Rana  and a daughter, Vishakha.
———–