Friday, January 7, 2011

Telangana: Sri Krishna Report Truce Failed , Kurukshetra War Is Inevitable



Telangana Anger Will Guide Our Destiny!!!

సుది మోపిన బూమి కూడా ఇవ్వను అన్న దుర్యోదుని అహంకారమే సీమ-ఆంధ్రులలో కనిపిస్తుంది, కురుక్షేత్రం తప్పక పొవచు అందుకు తెలంగాణా జాతి యవతు సిద్దపడాలి . శ్రీకృష్ణ ఉపదేశం కురుక్షేత్రనికే దారి తీస్తే అందుకు మేము సిద్దమే. తెలంగాణా యుద్దానికి సిద్దం అవుతుంది .

శ్రీ కృష్ణ రాయబారం విఫలం అయింది, ఇక కురుక్షేత్ర యుద్ధం జరగలిసిందే . ఈ కలియుగ కౌరవ దుర్యోధన - దుశాసన(సీమ- ఆంధ్ర )  ల అంతం తోనే  తెలంగాణా రాష్ట్ర స్తాపన జరుగుతుంది అనుకుంటే అందుకు మేము సిద్దం . ఈ కురుక్షేత్ర యుద్ధం లో తెలంగాణా వీరులు పాండవులై   తమ పరిచయం ఇవ్వలిసి ఉంటది . ధర్మ రాజు వలె యుద్ద నీతి పన్నితే , అర్జున   వలె గాండీవం నుండి దివ్య శక్తి గల బాణాలు వదిలితే , భీముడి  వలె గదా ఎత్తి హుంకారిస్తే , నకుల, సహదేవు  ల వలె బరిశాలై మీదికి దూకితే...  ఈ దుర్యోదన-దుశాసన సమానులైన కౌరవ సీమంధ్రులు హైదరాబాద్ నుండీ పారిపోర  ??? మా ప్రాంతం విముక్తి కాదా????

ఆనాడు శకుని మామ ను అడ్డు పెట్టుకొని దొంగ పాచికల తో  పాండవుల రాజ్యం ను దోచుకున్నట్టు, ఈ రోజు మా తెలంగాణాను దోచుకున్నారు ఈ సీమంద్ర  బద్మషులు.  ఆ నాడు  లక్క గృహం లో సజీవ దహనానికి  కుట్ర  పన్నితే ఈ రోజు ఈ దొంగ కమిటీలు వేసి మా అమాయక విద్యార్దుల సజీవ దహనానికి కారణం అయినారు . ఆ రోజు డ్రౌపది శీల అపహరణ చేసి నట్టు మా తెలంగాణా తల్లి మానాని లాగినారు . ఆ రోజు పాండవుల రాజధాని ఇందిరప్రస్తం లోని అద్బుతమైన కట్టడాలను  "మయుడు" అనే శిల్పి చే నిర్మించబడ్డ " మాయ సభ" ఫై కన్నేసినట్టు. ఈ రోజు ఈ సీమంధ్రులు మన నిజం రాజు నిర్మించిన అద్బుత కట్టడాలు ఉన్న హైదరాబాదు నగరం ఫై కన్నేసి ఆక్రమించు కున్నారు . అందుకే హైదరాబాద్ నగరం పై విల్లు కిర్-కిర్  పెద్తుండ్రు.

మా " మాయ సభ ' లాంటి హైదరాబాద్ నగరం విముక్తి కి సైనికుడి వలె యుద్ధం చెయాలిసిందే . మా తెలంగాణా తల్లి చిర లాగిన ఈ సీమ దుశ్శాసనలను పట్టుకొని వారి చాటి ని చిలిచి ఆ తల్లి కురు లకు రక్త తర్పణం చెయాలిసిందే . తోడ కొట్టి అపహాస్యం చేసిన ఆ ఆంధ్ర దుర్యొదూలను  పాతాళం లో దాకున్న సరే వారిని బయటకు  తెచ్చి  వారి శరీరమును రెండు గ చిలచాల్సిందే . ఈ సీమాంధ్ర  కౌరవ సామ్రాజ్యం అంతం వరకు పోరు జర్గాలిసిందే .

ఇక పాండవుల వలె పోరు చేద్దాం , హైదరాబాద్ నుండి సీమంద్రులను వేటాడి తరుముదాం , మన ప్రాంతంను విముక్తి చేద్దాం, మన చిరు  కాల స్వప్నమైన ప్రతేక రాష్ట్రం ను సాదిద్దాం . ఆనాడు కురుక్షేత్ర యుద్ధం లో శ్రీ కృష్ణుడు వినిపించిన గీత ఉపదేశం ను గుర్తు చేసుకుందాం. హక్కుల కొరకు  ధర్మ రక్షణ కై  ఆయుదాలు ఎత్తడం తప్పు కాదు . దుష్టుల సమాహారం జరగలిసిందే వారి రక్తం చిన్దాలిసిందే  అన్న  ఆ శ్రీ కృష్ణుడి స్పూర్తి తో యుద్ధం చేద్దాం , ధర్మ( తెలంగాణా ) స్తాపన జరగాలంటే ఈ దుష్టుల ఫై పోరు చెయాలిసిందే .

3 comments:

Anonymous said...

dude, get ur facts right dear
kalisi palinchina 150 yrs tarvatha coastal districtsni 200 yrs tarvatha rayalaseemani british vallaki rasichindi "mee" nizam raaje kada?
meeku teluso teliyadu naaku teliyadu kaani british valle "mee" nizam raju army maintainenceki ayye kharchu bharinche vaaru.anthe kaka seemandhra jillala nundi vache adayamlo kontha bhaagam hyd stateki iche varu.
hyd surplus ani garvanga cheppukuntunnaru kada.daaniki gala karanalalo idi kooda okati.telugu jaathini vidadeesina asaf jahi vamseeyuaki ye gathi pattindo kalvakuntala vamseeyulaki kooda adhe gathi padutundi

Anonymous said...

@raj
u wer blogging since 2006
but, i see posts related to telangana ONLY after kcr started his fast
is it that u realized that seperate t state is needed only then?

Anonymous said...

@raj
u wer blogging since 2006
but, i see posts related to telangana ONLY after kcr started his fast
is it that u realized that seperate t state is needed only then?